ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రామాలయ ధ్వజస్తంభం చుట్టూ శునకం ప్రదక్షిణలు - Dog walking around lord Rama temple in Hyderabad news

తెల్లవారుజామునే రామయ్య దర్శనం కోసం గుడికి వెళ్లిన భక్తులు తమ కంటే ముందే రాముల వారి చెంతకు చేరుకున్న ఓ శునకం ధ్వజస్తంభం చుట్టూ శ్రద్ధగా ప్రదక్షిణలు చేయడం చూసి ఆశ్చర్యపోయారు. ఆ అద్భుత ఘట్టాన్ని తమ చరవాణీల్లో బంధించారు.

రామాలయ ధ్వజస్తంభం చుట్టూ శునకం ప్రదక్షిణలు
రామాలయ ధ్వజస్తంభం చుట్టూ శునకం ప్రదక్షిణలు

By

Published : Jun 14, 2020, 10:26 AM IST

Updated : Jun 14, 2020, 10:52 AM IST

హైదరాబాద్​ లంగర్​హౌస్​లోని బాపూఘాట్​ వద్ద ఉన్న రామయ్యను దర్శించుకోవడానికి వెళ్లిన భక్తులు ఓ ఆశ్చర్య ఘట్టాన్ని తిలకించారు. ఆలయ ధ్వజ స్తంభం చుట్టూ తెల్లవారుజామున ఓ శునకం ప్రదక్షిణలు చూసి పరవశించిపోయారు.

ఆ అమోఘ ఘట్టాన్ని భక్తులు తమ చరవాణీల్లో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్​ అవుతోంది.

శునక భక్తికి రామయ్య ఫిదా అవుతాడు, త్రేతా యుగంలో ఉడత భక్తి, కలియుగంలో శునక భక్తి అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

రామాలయ ధ్వజస్తంభం చుట్టూ శునకం ప్రదక్షిణలు

ఇదీ చూడండి :వాట్సాప్​ నుంచి త్వరలో అద్భుతమైన ఫీచర్​!

Last Updated : Jun 14, 2020, 10:52 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details