ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 6, 2020, 10:40 AM IST

ETV Bharat / city

రైతు బజార్​లో డిస్​ఇన్ఫెక్షన్ స్ప్రింక్లర్ ఏర్పాటు

విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ మైదానంలోని రైతు బజార్​లో డిస్​ఇన్ఫెక్షన్ స్ప్రింక్లర్ ఏర్పాటుచేశారు. కరోనా వ్యాప్తి నిరోధంలో భాగంగా వీఎంసీ, ఎంజే ఆసుపత్రి ఆధ్వర్యంలో స్ప్రింక్లర్ ఛాంబర్ ఏర్పాటుచేశారు. కూరగాయల కోసం వచ్చి, వెళ్లే వారు ఈ ఛాంబర్ ద్వారా వెళ్లాలని నిర్వాహకులు కోరారు.

Disinfection sprinkler chamber in vijayawada rythu bazar
విజయవాడ రైతు బజార్​లో డిస్​ఇన్ఫెక్షన్ స్ప్రింక్లర్

విజయవాడ రైతు బజార్​లో డిస్​ఇన్ఫెక్షన్ స్ప్రింక్లర్ ఏర్పాటు

విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ మైదానంలోని రైతు బజార్​లో... విజయవాడ పురపాలక సంస్థ(వీఎంసీ), ఎంజే నాయుడు ఆసుపత్రి ఆధ్వర్యంలో డిస్​ఇన్ఫెక్షన్ స్ప్రింక్లర్ ఏర్పాటుచేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధకంలో భాగంగా ఈ స్ప్రింక్లర్ ఛాంబర్ ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చేటప్పుడు, తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడు ఈ ఛాంబర్ ద్వారా వెళ్లాలని సూచిస్తున్నారు. ఈ ఛాంబర్ ద్వారా వెళ్లే వారిపై కోర్లినేటెడ్ ద్రావణాలు పడతాయని.. వైరస్ నాశకాలుగా అవి ప్రభావం చూపిస్తాయని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details