ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వైకాపా ప్రభుత్వ అసమర్థత.. రాష్ట్రంలో కశ్మీర్ తరహా పరిస్థితులు

By

Published : Jan 11, 2020, 1:06 PM IST

సీబీఐ కోర్టుకు హాజరైన జగన్‌ విషయాన్ని మరుగున పరిచే క్రమంలోనే.. అమరావతిలో మహిళలపై పోలీసుల దాడి ఘటన జరిగిందని తెదేపా నేత దేవినేని ఉమ ఆరోపించారు. జగన్‌ ప్రభుత్వం అసమర్థత కారణంగానే కశ్మీర్ తరహా అత్యవసర పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయన్నారు.

devineni uma criticises ycp government
దేవినేని ఉమ

.

వైకాపా ప్రభుత్వంపై దేవినేని ఉమ విమర్శలు

ABOUT THE AUTHOR

...view details