కనకదుర్గ పైవంతెన ప్రారంభం సందర్భంగా ఏపీ ప్రజలకి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. తాను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖమంత్రిగా ఉన్న సమయంలో శంకుస్థాపనలో పాల్గొన్నానని గుర్తుచేసుకున్నారు. రాకపోకలకు సౌకర్యంగా ఉండేలా అందుబాటులోకి ఈ వంతెన రావడం ఆనందదాయకమని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
కనకదుర్గ పైవంతెన ప్రారంభం.. శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు - Kanakadurga Flyover opening news
విజయవాడలో కనకదుర్గ పైవంతెన ప్రారంభం సందర్భంగా ఏపీ ప్రజలకి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. రాకపోకలకు సౌకర్యంగా ఉండేలా అందుబాటులోకి రావడం ఆనందదాయకమని పేర్కొన్నారు.
ఏపీకి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు