ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఐడీ విచారణకు హాజరైన సీఆర్​డీఏ మాజీ కమిషనర్ చెరుకూరి శ్రీధర్​ - సీఆర్​డీఏ మాజీ కమిషనర్​ను విజయవాడలో గంటన్నర పాటు విచారించిన సీఐడీ

గతంలో సీఆర్​డీఏ కమిషనర్​గా పనిచేసిన చెరుకూరి శ్రీధర్.. విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి వచ్చారు. అమరావతి అసైన్డ్ భూముల కేసులో గంటన్నర సేపు అధికారులు ఆయనను విచారించారు.

crda ex commissioner cherukuri sridhar attended cid investigation in vijayawada
విజయవాడలో సీఐడీ విచారణకు హాజరైన సీఆర్​డీఏ మాజీ కమిషనర్ చెరుకూరి శ్రీధర్​

By

Published : Mar 19, 2021, 7:04 PM IST

అమరావతి అసైన్డ్ భూముల కేసులో.. సీఐడీ ఎదుట చెరుకూరి శ్రీధర్‌ హాజరయ్యారు. విజయవాడ సీఐడీ కార్యాలయంలో గంటన్నర సేపు అధికారులు విచారణ జరిపారు. సీఆర్‌డీఏ కమిషనర్‌గా ఆయన గతంలో పనిచేశారు. ప్రస్తుతం బాపట్ల హెచ్‌ఆర్‌డీ సెంటర్ జాయింట్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details