ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కొవిడ్ నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం' - విజయవాడ ఫైర్ యాక్సిడెంట్ న్యూస్

స్వర్ణ ప్యాలెస్ ఘటన అత్యంత దురదృష్టకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. కరోనా చికిత్స తీసుకుంటున్నవారు చనిపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

'కొవిడ్ నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం'
'కొవిడ్ నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం'

By

Published : Aug 9, 2020, 9:43 PM IST

కొవిడ్ నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. కరోనా వచ్చిన వైకాపా నేతలు తెలంగాణకు వెళ్లి.. వైద్యం చేయించుకోవడాన్ని తప్పుబట్టారు. కరోనా చికిత్స తీసుకుంటున్నవారు చనిపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరోనా రోజురోజుకు పెరిగిపోతుంటే ముఖ్యమంత్రి దీనిపై దృష్టి సారించకుండా సొంత ఏజెండాపై దృష్టి పెట్టడాన్ని ఆయన ఖండించారు.

ABOUT THE AUTHOR

...view details