ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Vaccine: రాష్ట్రానికి చేరుకున్న 5.16 లక్షల కొవిడ్ టీకా డోసులు - రాష్ట్రానికి కరోనా డోసులు

రాష్ట్రానికి మరో 5.16 లక్షల కొవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి. పుణె నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న టీకాలను నిల్వ కేంద్రానికి తరలించారు.

covishield vaccine doses reached to gannavaram
రాష్ట్రానికి చేరుకున్న 5.16 లక్షల కొవిడ్ టీకా డోసులు

By

Published : Jun 19, 2021, 9:25 PM IST

రాష్ట్రానికి మరో 5.16 లక్షల కొవిడ్ టీకా డోసులు చేరుకున్నాయి. పుణె నుంచి గన్నవరం విమానాశ్రయానికి కొవిషీల్డ్ టీకా డోసులు చేరుకోగా..టీకా నిల్వ కేంద్రానికి వాటిని తరలించారు.

రేపు మెగా వ్యాక్సినేషన్‌

ఇదిలా ఉండగా..వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రపంచ రికార్డును నెలకొల్పే దిశగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రయత్నాలు చేస్తోంది. రేపు 'వ్యాక్సినేషన్ సండే'(Vaccination Sunday) పేరిట సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టి గరిష్ఠస్థాయిలో ప్రజలకు టీకా డోసులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కేవలం ఒక్క రోజులోనే 8 నుంచి 10 లక్షల డోసులను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదీచదవండి

Vaccination Sunday:రేపు మెగా వ్యాక్సినేషన్.. 10 లక్షల టీకా డోసులు

ABOUT THE AUTHOR

...view details