ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

7 లక్షలు దాటిన కరోనా కేసులు.. కొత్తగా 6,751 నమోదు - కరోనా లక్షణాలు

7 లక్షలు దాటిన కరోనా కేసులు.. కొత్తగా 6,751 నమోదు
7 లక్షలు దాటిన కరోనా కేసులు.. కొత్తగా 6,751 నమోదు

By

Published : Oct 1, 2020, 5:33 PM IST

Updated : Oct 1, 2020, 6:19 PM IST

17:31 October 01

వైరస్ కారణంగా 41 మంది మృతి

రాష్ట్రంలో  కరోనా కేసులు 7 లక్షలు దాటాయి. కొత్తగా 6,751 కరోనా కేసులు, 41 మరణాలు నమోదయ్యాయి.    మెుత్తం కరోనా బాధితుల సంఖ్య 7,00,235కి చేరింది. వైరస్ కారణంగా ఇప్పటివరకు 5,869 మంది మృతి చెందారు. ప్రస్తుతం 57,858 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 6,36,508 మంది డిశ్ఛార్జి అయ్యారు.

Last Updated : Oct 1, 2020, 6:19 PM IST

ABOUT THE AUTHOR

...view details