ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్​ మృతి

విజయవాడ వన్​టౌన్​ గణపతి రావు రహదారిపై జరిగిన ప్రమాదంలో ఓ కానిస్టేబుల్​ మరణించాడు. ద్విచక్రవాహనంపై వెళ్తూ రోడ్డు వెంబడి ఉన్న కరెంటు స్తంభాన్ని ఢీకొట్టారు.

By

Published : Oct 22, 2020, 11:28 PM IST

constable died in an accident at vijayawada
విజయవాడలో రోడ్డు ప్రమాదం

వన్​టౌన్​ గణపతి రావు రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఓ కానిస్టేబుల్​ మృతి చెందాడు. రోడ్డు వెంబడి ఉన్న కరెంటు స్తంభాన్ని ద్విచక్రవాహనం ఢీకొట్టడం వల్ల అతని తలకి బలమైన గాయమైంది. అనంతరం​ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కానిస్టేబుల్ మృతి చెందాడు. మరణించిన వ్యక్తి ప్రకాశం జిల్లా వెనిగండ్ల పీఎస్​లో పని చేసే బోడాల నర్శింహారావుగా గుర్తించారు. ఘటనపై టూటౌన్​ కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details