విశాఖ శారదా పీఠంలో జరుగుతున్న వార్షికోత్సవాలకు ముఖ్యమంత్రి జగన్ హాజరుకానున్నారు. రాజశ్యామల యాగంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం విజయవాడకు సీఎం తిరిగిరానున్నారు. ఇప్పటికే విశాఖ శారదా పీఠం వార్షిక మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాలకు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర శ్రీకారం చుట్టారు. వేదోక్తంగా రాజశ్యామల యాగం ప్రారంభమైంది.
శారదా పీఠం వార్షికోత్సవం.. సీఎం జగన్ హాజరు
విశాఖలోని శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. ఇప్పటికే రాజశ్యామల యాగం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొననున్నారు. ఈ మేరకు విశాఖ బయలుదేరారు.
http://10.10.50.85:6060/reg-lowres/17-February-2021/ap-vsp-66-17-saradapeetam-ap10145_17022021102410_1702f_1613537650_629.mp4