ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 17, 2021, 11:34 AM IST

ETV Bharat / city

శార‌దా పీఠం వార్షికోత్సవం.. సీఎం జగన్ హాజరు

విశాఖలోని శ్రీ‌ శార‌దా పీఠం వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. ఇప్పటికే రాజశ్యామల యాగం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొననున్నారు. ఈ మేరకు విశాఖ బయలుదేరారు.

http://10.10.50.85:6060/reg-lowres/17-February-2021/ap-vsp-66-17-saradapeetam-ap10145_17022021102410_1702f_1613537650_629.mp4
http://10.10.50.85:6060/reg-lowres/17-February-2021/ap-vsp-66-17-saradapeetam-ap10145_17022021102410_1702f_1613537650_629.mp4

విశాఖ శారదా పీఠంలో జరుగుతున్న వార్షికోత్సవాలకు ముఖ్యమంత్రి జగన్ హాజరుకానున్నారు. రాజశ్యామల యాగంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం విజయవాడకు సీఎం తిరిగిరానున్నారు. ఇప్పటికే విశాఖ శారదా పీఠం వార్షిక మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాలకు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర శ్రీకారం చుట్టారు. వేదోక్తంగా రాజశ్యామల యాగం ప్రారంభమైంది.

శార‌దా పీఠం వార్షికోత్సవం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details