ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీసమేతంగా గవర్నర్ దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు. సతీమణి వైఎస్ భారతితో పాటు రాజ్ భవన్కు వెళ్లిన సీఎం వైఎస్ జగన్.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురూ చర్చించారు.
CM MET GOVERNOR: 'గవర్నర్ గారూ.. మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు' - cm jagan news
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సందర్భంగా సీఎం జగన్ సతీ సమేతంగా రాజ్ భవన్కు వెళ్లారు. గవర్నర్కు శుభాకాంక్షలు తెలియజేశారు.
గవర్నర్ దంపతులను కలిసిన ముఖ్యమంత్రి జగన్ దంపతులు