ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ గవర్నర్​ను కలిసిన సీఎం జగన్​ - undefined

హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్‌ నరసింహన్​ను  సీఎం జగన్ కలిశారు

తెలంగాణ గవర్నర్​ను కలిసిన సీఎం జగన్​

By

Published : Aug 1, 2019, 2:16 PM IST

Updated : Aug 1, 2019, 6:16 PM IST

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్‌ నరసింహన్‌తో సమావేశమైయ్యారు. దాదాపు గంటకు పైగా వీరు భేటీ అయ్యారు. విభజన సమస్యలపై త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు సమావేశం కానున్న నేపథ్యంలో వీరివురి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. విభజన సమస్యలతో పాటు.... రెండు తెలుగు రాష్ట్రాలో నీటి సమస్యలపై చర్చించినట్లు సమాచారం

తెలంగాణ గవర్నర్​ను కలిసిన సీఎం జగన్​
Last Updated : Aug 1, 2019, 6:16 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details