వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీపై వీలైనంత త్వరగా జాబ్ క్యాలెండర్ ప్రకటనకు అధికారుల కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రక్రియలో నెలకొన్న జాప్యంపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 30 శాఖలకు చెందిన విభాగాలు ఖాళీలపై సమాచారం ఇవ్వలేదు. సాయంత్రం 4 గంటల లోపు ఖాళీల వివరాలు ఇవ్వాలని.. ఆయా శాఖల ఉన్నతాధికారులకు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఆదేశాలు జారీ చేశారు.
జాబ్ క్యాలెండర్ ప్రకటనలో జాప్యంపై సీఎం ఆగ్రహం - జాబ్ క్యాలెండర్ తాజా వార్తలు
వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. జాబ్ క్యాలెండర్ ప్రకటన జారీలో జాప్యంపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
![జాబ్ క్యాలెండర్ ప్రకటనలో జాప్యంపై సీఎం ఆగ్రహం జాబ్ క్యాలెండర్ ప్రకటన జారీ జాప్యంపై సీఎం జగన్ ఆగ్రహం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11914838-889-11914838-1622092388992.jpg)
జాబ్ క్యాలెండర్ ప్రకటన జారీ జాప్యంపై సీఎం జగన్ ఆగ్రహం