విజయవాడ సీఐడీ కార్యాలయంలో ఫైబర్ నెట్ కేసులో రెండో రోజు విచారణ జరిగింది. నిందితులు వేమూరి హరిప్రసాద్, సాంబశివరావులను అధికారులు విచారించారు. 3 గంటల పాటు విచారణ కొనసాగింది.
Fiber net case: ఫైబర్ నెట్ కేసులో రెండో రోజు కొనసాగిన సీఐడీ విచారణ - ఫైబర్ నెట్ కేసులో రెండో రోజు కొనసాగిన సీఐడీ విచారణ
ఫైబర్నెట్ కేసులో రెండోరోజు సీఐడీ విచారణ జరిపింది. నిందితులు వేమూరి హరిప్రసాద్, సాంబశివరావును విచారించింది. విజయవాడ సీఐడీ కార్యాలయంలో 3 గంటలపాటు విచారణ కొనసాగింది.
![Fiber net case: ఫైబర్ నెట్ కేసులో రెండో రోజు కొనసాగిన సీఐడీ విచారణ ఫైబర్ నెట్ కేసులో రెండో రోజు కొనసాగిన సీఐడీ విచారణ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13071580-226-13071580-1631700282573.jpg)
ఫైబర్ నెట్ కేసులో రెండో రోజు కొనసాగిన సీఐడీ విచారణ