ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'సీఎం జగన్ ఎలాగైనా ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నారు' - ఎన్నికల నిర్వహణపై జగన్ దృష్టి న్యూస్

కరోనాను సీఎం జగన్ సీరియస్​గా తీసుకోవట్లేదని తెదేపా సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. పెద్దఎత్తున కరోనా విరాళాలు వస్తుంటే.. వాటిని ప్రకటనలకే ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.

chinarajappa on jagan
chinarajappa on jagan

By

Published : Apr 13, 2020, 9:02 PM IST

కరోనా వ్యాపిస్తున్నా.. ముఖ్యమంత్రి అలసత్వం ప్రదర్శిస్తున్నారని నిమ్మకాయల చినరాజప్ప వ్యాఖ్యానించారు. మంత్రులు, వైకాపా ప్రజాప్రతినిధులెవ్వరూ లాక్​డౌన్​ నిబంధనలు పాటించట్లేదని ఆరోపించారు. అన్ని రాష్ట్రాలు ప్రజారోగ్యం దృష్ట్యా లాక్​డౌన్​ పెంచాలనే భావనలో ఉంటే జగన్ మాత్రం ఎలాగైనా ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రం, ప్రజలు బాగుపడాలంటే కరోనా నివారణపై జగన్ శ్రద్ధ చూపాలని హితవు పలికారు.

ABOUT THE AUTHOR

...view details