ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Govt Holiday: మొహర్రం సెలవు 20కి మార్పు..

మొహర్రం సెలవులో ప్రభుత్వం మార్పులు చేసింది. 19వ తేదీకి బదులు 20న మొహర్రం నిర్వహణకు ఆదేశాలు ఇచ్చింది.

By

Published : Aug 18, 2021, 3:10 PM IST

Govt Holiday
Govt Holiday

మొహర్రం సెలవులో ప్రభుత్వం మార్పులు చేసింది. 19వ తేదీకి బదులు 20న మొహర్రం నిర్వహణకు ఆదేశాలు జారీచేసింది. దిల్లీ జామా మసీదు ప్రకటన ఆధారంగా మొహర్రం నిర్వహణ ఉంటుందని స్పష్టం చేసింది. ఈనెల 20న సాధారణ సెలవుగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details