'తెలుగుతల్లికి మల్లెపూదండ కరవైందా ?' - telugu talli statue
తెలుగు భాషాదినోత్సవానికి రూ.18 లక్షలు విడుదల చేశామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వానికి విజయవాడ నడిబొడ్డున ఉన్న తెలుగుతల్లి విగ్రహం కనిపించలేదా అని చంద్రబాబు ఆక్షేపించారు. ఆ విగ్రహానికి కనీసం ఒక్క పూలమాల వేసే ప్రజాప్రతినిధే కరవయ్యాడని విమర్శించారు. ఇదేనా తెలుగుతల్లికి మీరిచ్చే గౌరవం అని ప్రశ్నించారు.
'తెలుగుతల్లికి మల్లెపూదండ కరవైందా ?'
ఇదీ చదవండి : వెలవెలబోయిన తెలుగు తల్లి విగ్రహం