ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 30, 2020, 6:08 PM IST

ETV Bharat / city

స్కీమ్​ల మాటున స్కామ్​లు చేస్తున్నారు: బుద్ధా

సీఎం జగన్​ దర్శకత్వం​లో వైకాపా నేతలు స్కీమ్​ల మాటున స్కాములు చేస్తున్నారని తెదేపా నేత బుద్ధా వెంకన్న ఆరోపించారు. జే ట్యాక్స్ కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటలాడుతున్నారని మండిపడ్డారు.

budda venkanna comments on jagan
budda venkanna comments on jagan

90 శాతం హామీలు అమలు చేశామంటున్న ప్రభుత్వం దీనిపై బహిరంగ చర్చకు రావాలని తెదేపా నేత బుద్ధా వెంకన్న సవాల్ విసిరారు. పాలనపై ప్రశ్నిస్తారనే భయంతో జగన్ మీడియాకు మొహం చాటేస్తున్నారని దుయ్యబట్టారు. పాలనాధ్యక్షునికి ఉండాల్సిన లక్షణాలు జగన్​కు లేవని ధ్వజమెత్తారు.

ABOUT THE AUTHOR

...view details