ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విజయవాడకు ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి.. సీఎం జగన్​తో భేటీ - సీఎం జగన్​ను కలవనున్న ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి న్యూస్

భాజపా నేత సుబ్రమణ్యస్వామి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. కాసేపట్లో సీఎం జగన్​ను కలవనున్నారు.

bjp mp subramanyaswamy arrived to vijayawada
bjp mp subramanyaswamy arrived to vijayawada

By

Published : Mar 10, 2021, 2:41 PM IST

తిరుపతి నుంచి ప్రత్యేక విమానంలో భాజపా నేత విజయవాడ చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో తాడేపల్లి బయలుదేరి వెళ్లారు. మరికొద్ది సేపట్లో సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవనున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details