ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పేద బ్రాహ్మణులకు సరకుల పంపిణీ - విజయవాడ తాజా వార్తలు

లాక్​డౌన్​ వల్ల ఇబ్బందులకు గురై తమ ఉపాధి కోల్పోయిన పేద బ్రాహ్మణులకు విశ్వ హిందూ పరిషత్​ అండగా నిలిచింది. భాజపా ఎంపీ గోకరాజు లైలా గంగరాజు చేతుల మీదుగా సరకులు పంచింది.

bjp mp disributed essentials to poor brahmins on behalf of vishwa hindu parishat in vijayawada
బ్రాహ్మణులకు నిత్యావసరాలు అందిస్తున్న భాజపా ఎంపీ

By

Published : May 25, 2020, 2:25 PM IST

విజయవాడ నగరానికి చెందిన పేద బ్రాహ్మణులకు నిత్యవసర సరకులను విజయవాడ నగర విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.

భాజపా ఎంపీ గోకరాజు లైలా గంగరాజు చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. లాక్​డౌన్ కారణంగా తమ ఉపాధి కోల్పోయిన బ్రాహ్మణులకు విశ్వహిందూ పరిషత్ అండగా ఉందని నిర్వాహకులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details