ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 9, 2020, 12:55 PM IST

Updated : Jul 9, 2020, 4:14 PM IST

ETV Bharat / city

'పసుపు రంగునే కాదు.. అన్ని రంగుల్నీ కాషాయం చేయగలం'

ఎంపీ విజయసాయిరెడ్డిపై ట్విట్టర్‌లో భాజపా రాష్ట్ర బాధ్యుడు సునీల్ దియోధర్‌ స్పందించారు. మీ రంగును మీరు కాపాడుకోండి అంటూ.. విజయసాయిరెడ్డికి హితవు పలికారు.

'పసుపురంగునే కాదు.. అన్ని రంగుల్నీ కాషాయం చేయగలం'
'పసుపురంగునే కాదు.. అన్ని రంగుల్నీ కాషాయం చేయగలం'

పసుపురంగునే కాదు.. అన్ని రంగుల్నీ కాషాయం చేయగల బలం భాజపాకు ఉందని.. సునీల్ దియోధర్ పేర్కొన్నారు. రఘురామకృష్ణరాజు ఫేడ్ చేస్తున్న మీ రంగుని మీరు కాపాడుకోండంటూ... విజయసాయిరెడ్డిని ఉద్దేశించి ట్వీట్ చేశారు.

'పసుపురంగునే కాదు.. అన్ని రంగుల్నీ కాషాయం చేయగలం'
Last Updated : Jul 9, 2020, 4:14 PM IST

ABOUT THE AUTHOR

...view details