ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రభుత్వాస్పత్రిలో వింత శిశువు జననం - వింత శిశువుకి జన్మనిచ్చిన మహిళ

ప్రభుత్వాస్పత్రిలో ఒంటికన్నుతో శిశువు జన్మించింది. పుట్టిన గంట తర్వాత మృతి చెందింది. జన్యుపరమైన లోపాలే కారణమని వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటన తెలంగాణలోని మంచిర్యాల జిల్లా చెన్నూరులో చోటు చేసుకుంది.

ప్రభుత్వాస్పత్రిలో వింత శిశువు జననం
ప్రభుత్వాస్పత్రిలో వింత శిశువు జననం

By

Published : Aug 8, 2020, 11:06 PM IST

మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రభుత్వాస్పత్రిలో ఓ మహిళ వింత శిశువుకి జన్మనిచ్చింది. కోటపల్లి మండలం లింగన్నపేటకు చెందిన మహిళకు.. ఒంటికన్నుతో మగశిశువు పుట్టినట్లు వైద్యులు తెలిపారు.

పుట్టిన గంట తర్వాత... శిశువు మృతి చెందినట్లు వెల్లడించారు. జన్యుపరమైన లోపాల కారణంగా... వింత ఆకారంలో శిశువు జన్మించాడని వైద్యులు ధృవీకరించారు.

ప్రభుత్వాస్పత్రిలో వింత శిశువు జననం

ABOUT THE AUTHOR

...view details