ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బోయిన్‌పల్లి అపహరణ కేసులో నిందితులకు బెయిల్

బోయిన్‌పల్లి అపహరణ కేసులో నిందితులకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మాజీ మంత్రి అఖిల ప్రియ భర్త భార్గవ్​రామ్​తో సహా..మెుత్తం ఆరుగురు నిందితులకు షరతులతో కూడిన బెయిల్ లభించింది.

By

Published : Mar 9, 2021, 3:36 PM IST

బోయిన్‌పల్లి అపహరణ కేసులో నిందితులకు బెయిల్
బోయిన్‌పల్లి అపహరణ కేసులో నిందితులకు బెయిల్

బోయిన్‌పల్లి అపహరణ కేసులో నిందితులకు బెయిల్ లభించింది. మాజీ మంత్రి ‌అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్, సోదరుడు జగత్ విఖ్యాత్‌రెడ్డికి షరతులతో కూడిన బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు మంజూరు చేసింది. భార్గవ్‌రామ్ తల్లిదండ్రులు కిరణ్మయి, నాయుడు, నిందితులు సిద్ధార్థ, మల్లికార్జునరెడ్డి సహా మొత్తం ఆరుగురికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details