ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జనసేన కార్యకర్తపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి

విజయవాడలో జనసేన కార్యకర్తపై దాడి జరిగింది. రిక్షాపై ఇంటికెళ్తుండగా వేరే పార్టీ జెండా పెట్టుకుని వెళ్లాలని.. ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు చితకబాదినట్లు బాధితుడు తెలిపాడు.

By

Published : Mar 30, 2019, 10:17 AM IST

జనసేన కార్యకర్తలపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి

జనసేన కార్యకర్తలపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి
విజయవాడలో జనసేన పార్టీ కార్యకర్తపై దాడి కలకలం రేపింది. ప్రచారం ముగించుకునిరిక్షాపైవెళ్తుండగా గుర్తు తెలియని ఐదుగురు వ్యక్తులు అడ్డగించి కొట్టినట్టు బాధితుడు కోటేశ్వరరావు తెలిపాడు. వేరే పార్టీ జెండా కట్టి తీసుకెళ్లాలని బలవంతం చేశారని... నిరాకరించిన తనపై దాడి చేసి.. రిక్షానుతగలబెట్టారని ఆరోపించాడు. క్షతగాత్రుణ్ణి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఇవీ చూడండి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details