ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జీవో 2ను హైకోర్టు సస్పెండ్ చేయడం శుభపరిణామం: ఏపీ పంచాయతీ పరిషత్

వీఆర్వోలకు డీడీవో అధికారాలిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో2ను హైకోర్టు సస్పెండ్ చేయడాన్ని ఏపీ పంచాయతీ పరిషత్ స్వాగతించింది. తక్షణమే హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని పరిషత్ కోరింది.

By

Published : Jul 12, 2021, 8:31 PM IST

ap panchyat parishad
ఏపీ పంచాయతీ పరిషత్

వీఆర్వోలకు డీడీవో అధికారాలిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో2ను హైకోర్టు సస్పెండ్ చేయడాన్ని ఏపీ పంచాయతీ పరిషత్ స్వాగతించింది. గ్రామ పంచాయతీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను దెబ్బతీసేలా ప్రభుత్వం జీవో2ను జారీ చేసిందన్నారు. ఇపుడు కోర్టు దాన్ని కొట్టివేయటం శుభ పరిణామమని చెప్పారు. ప్రభుత్వం వెంటనే హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details