ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఓటేసిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్

మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాలో విజయవాడలో ఓటు వేశారు. ఓటుకు ఎంతో విలువ ఉందని.. ప్రతి ఒక్కరూ ఒటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

By

Published : Apr 11, 2019, 3:54 PM IST

మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నగరంలోని శ్రామిక విద్యాపీఠం పోలింగ్ కేంద్రం వద్ద వరసలో నిలబడి ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details