రాష్ట్రంలో పెట్రోల్, హైస్పీడ్ డీజిల్పై సెస్ విధిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. లీటర్పై రూపాయి, వ్యాట్కు అదనంగా 2 ఉత్పత్తులపై రూపాయి చొప్పున సెస్ విధిస్తూ రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఆదేశాలిచ్చారు. ఈ మొత్తాన్ని డీలర్ నుంచి వసూలు చేయాలని ప్రభుత్వం ఆర్డినెన్స్లో పేర్కొంది. రహదారి అభివృద్ధి నిధి కోసం సెస్ వసూలు చేస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. సెస్ ద్వారా రూ.600 కోట్ల మేర ఆదాయం వస్తుందని సర్కారు అంచనా వేస్తోంది.
పెట్రోల్, హైస్పీడ్ డీజిల్పై సెస్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ - పెట్రోల్, హైస్పీడ్ డీజిల్పై సెస్
పెట్రోల్, హైస్పీడ్ డీజిల్పై సెస్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. లీటర్పై రూపాయి, వ్యాట్కు అదనంగా 2 ఉత్పత్తులపై రూపాయి చొప్పున సెస్ విధించారు. ఈ మొత్తాన్ని డీలర్ నుంచి వసూలు చేయాలని ప్రభుత్వం ఆర్డినెన్స్లో పేర్కొంది.
![పెట్రోల్, హైస్పీడ్ డీజిల్పై సెస్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ పెట్రోల్, హైస్పీడ్ డీజిల్పై సెస్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఆర్డినెన్స్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8847188-389-8847188-1600422435220.jpg)
పెట్రోల్, హైస్పీడ్ డీజిల్పై సెస్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఆర్డినెన్స్