ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గవర్నర్‌ను కలిసిన హైకోర్టు సీజే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

హైకోర్టు సీజే జె.కె మహేశ్వరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​ను విడివిడగా కలిశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా గవర్నర్​తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

By

Published : Dec 31, 2020, 10:49 PM IST

గవర్నర్‌ను కలిసిన హైకోర్టు సీజే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
గవర్నర్‌ను కలిసిన హైకోర్టు సీజే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details