ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 27, 2021, 9:32 PM IST

Updated : Apr 28, 2021, 3:08 AM IST

ETV Bharat / city

రేపు రాష్ట్ర మంత్రిమండలి భేటీ

రేపు మంత్రి మండలి సమావేశం కానుంది. కరోనా కట్టడి, వ్యాక్సినేషన్, ఆక్సిజన్ నిల్వలు, రెమిడిసివిర్, పడకలు, కొవిడ్ కేర్ సెంటర్లు, ఆంక్షలు తదితర అంశాలపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది.

ap Cabinet meeting over corona issue
ఈ నెల 29న మంత్రిమండలి సమావేశం

రేపు మంత్రి మండలి సమావేశం కానుంది. మండలి భేటీపై ఈ నెల 9న సీఎస్ కార్యాలయం నోట్ ఇవ్వగా..ఇప్పటికే వివిధ శాఖలు కేబినేట్ అజెండాను ప్రభుత్వానికి పంపాయి. కరోనా కట్టడి, వ్యాక్సినేషన్, ఆక్సిజన్ నిల్వలు, రెమిడిసివిర్, పడకలు, కొవిడ్ కేర్ సెంటర్లు, ఆంక్షలు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

కాగా..మంత్రివర్గ సమావేశం సచివాలయ మొదటి బ్లాక్‌లో జరపడంపై సందిగ్ధత నెలకొంది. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో కేబినెట్‌ భేటీ జరిపే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా భేటీ జరిపే అవకాశం ఉంది.

Last Updated : Apr 28, 2021, 3:08 AM IST

ABOUT THE AUTHOR

...view details