ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Covid Vaccines: రాష్ట్రానికి చేరిన మరికొన్ని టీకా డోసులు

రాష్ట్రానికి మరికొన్ని కరోనా టీకా డోసులు చేరాయి. దిల్లీ నుంచి కొవిషీల్డ్, హైదరాబాద్ నుంచి కొవాగ్జిన్ టీకాలు విజయవాడకు చేరుకున్నాయి.

By

Published : Jun 3, 2021, 7:44 AM IST

corona vaccine doses reached to andhra pradesh
రాష్ట్రానికి చేరిన మరికొన్ని టీకా డోసులు..

రాష్ట్రానికి మరికొన్ని టీకా డోసులు వచ్చాయి. దిల్లీ నుంచి విజయవాడకు సుమారు 4 లక్షల కొవిషీల్డ్ టీకాలు చేరుకున్నాయి. హైదరాబాద్​ నుంచి సుమారు 50 వేల కొవాగ్జిన్ టీకా డోసులు విజయవాడకు చేరాయి.

వాటిని అధికారులు గన్నవరంలోని టీకా నిల్వ కేంద్రానికి చేర్చారు. వైద్యారోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు తరలించనున్నారు. ఈ డోసులతో టీకా పంపిణీలో మరింత పురోగతి ఉంటుందని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details