ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 4, 2020, 11:53 PM IST

ETV Bharat / city

'స్థానిక సంస్థల ఎన్నికలు ఆపేందుకే చంద్రబాబు కుట్ర'

స్థానిక సంస్ధల ఎన్నికలను ఆపేందుకు తెదేపా అధినేత చంద్రబాబునాయుడు కుట్ర చేస్తున్నారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. బీసీల రిజర్వేషన్ల అమలు పేరిట న్యాయస్థానంలో పిటిషన్ వేస్తామని ఆ పార్టీ నేతలు చెప్పడమే దీనికి నిదర్శనమన్నారు. ఎన్నికలు ఆపడం ద్వారా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన 4 వేల కోట్లు రాకుండా చేయడమే చంద్రబాబు లక్ష్యమని ఆరోపించారు. ఎన్నికలంటే చంద్రబాబుకు భయమన్న మంత్రి.. వచ్చే స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు దొరకని పరిస్ధితి ఉందన్నారు.

anil kumar yadav speech about municipal elections
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి అనీల్​కుమార్

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి అనీల్​కుమార్

ఇదీ చూడండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details