పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి కొవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి. దిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో 98 బాక్సుల్లో.. 11.76 లక్షల కొవిషీల్డ్ టీకా డోసులు రాష్ట్రానికి తరలివచ్చాయి.
Andhra Pradesh: రాష్ట్రానికి మరో 11.76 లక్షల కొవిడ్ టీకా డోసులు - రాష్ట్రానికి చేరుకున్న కొవిషీల్డ్ టీకా డోసులు
![Andhra Pradesh: రాష్ట్రానికి మరో 11.76 లక్షల కొవిడ్ టీకా డోసులు andhrapradesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12563179-337-12563179-1627142301428.jpg)
రాష్ట్రానికి మరో 11.76 లక్షల కొవిడ్ టీకా డోసులు
21:24 July 24
covid vaccine doses for andhrapradesh
తొలుత గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి అధికారులు వ్యాక్సిన్ను తరలించారు. అక్కడి నుంచి వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో వ్యాక్సిన్ డోసులు జిల్లాలకు తరలించారు. తాజాగా చేరుకున్న కొవిడ్ టీకాలతో రాష్ట్రంలో నెలకొన్న వ్యాక్సిన్ కొరతకు ఉపశమనం కలిగింది.
ఇదీ చదవండి:
Last Updated : Jul 24, 2021, 10:23 PM IST