ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలి'

By

Published : Mar 8, 2020, 6:34 PM IST

మహిళా దినోత్సవాన్ని వేడుకగా జరుపుకోవాల్సిన ఆడపడుచులను.. రోడ్డుపైకి లాగిన వైకాపా ప్రభుత్వం మాకొద్దు అంటూ.. విజయవాడలో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగిస్తూ ముఖ్యమంత్రి ప్రకటన చేసి మహిళలకు కానుక ఇవ్వాలని కోరారు. సీఎం నిర్ణయాలతో రాష్ట్రంలో రైతులు, యువత భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందన్నారు.

amaravathi protest in vijayawada
విజయవాడలో అమరావతి ఆందోళనలు

విజయవాడలో అమరావతి ఆందోళనలు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details