ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రూ.50 కోట్ల పాత నోట్లున్నాయి..మార్చేందుకు అనుమతివ్వండి: వైవీ సుబ్బారెడ్డి - నిర్మలా సీతారామన్​ను కలిసిన వైవీ న్యూస్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ను తితిదే ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి కలిశారు. తితిదే వద్ద ఉన్న రద్దయిన నోట్లను మార్పిడి చేయాలని విజ్ఞప్తి చేశారు.

yv subbareddy meets nirmala
yv subbareddy meets nirmala

By

Published : Jul 13, 2020, 5:03 PM IST

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్​ను తితిదే ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి కలిశారు. పాత నోట్లు రూ.50 కోట్ల తితిదే ఉండిపోయినట్లు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. భక్తుల నగదు కానుకలు మార్చేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు, వెనకబడిన జిల్లాలకు నిధులు మంజూరు చేయాలని కేంద్రమంత్రిని సుబ్బారెడ్డి కోరారు.

ABOUT THE AUTHOR

...view details