ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుపతిలో పేదలకు బియ్యం పంపిణీ - ycp leaders essentials distribution in tirupathi news

కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు సహాయం అందించేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. తిరుపతిలో పేదలకు టౌన్​ బ్యాంకు ఛైర్మన్​ ఆధ్వర్యంలో వైకాపా నేతలు బియ్యం పంపిణీ చేశారు.

తిరుపతిలో పేదలకు బియ్యం పంపిణీ
తిరుపతిలో పేదలకు బియ్యం పంపిణీ

By

Published : Apr 22, 2020, 8:38 PM IST

కరోనా నేపథ్యంలో తిరుపతిలో పేదలకు.. వైకాపా నాయకులు బియ్యం పంపిణీ చేశారు. తిరుపతి టౌన్ బ్యాంక్ ఛైర్మన్ నరసింహాచారి నేతృత్వంలో.. నగర ఎమ్మెల్యే కరుణాకర్​రెడ్డి నగరంలోని పల్లివీధి, పూలవీధి, బలిజవీధి, ప్రకాశం రోడ్డు తదితర ప్రాంతాల్లో 9 టన్నుల బియ్యాన్ని అందించారు. కరోనా పట్ల అంతా అప్రమత్తంగా ఉండాలని.. వ్యక్తిగత దూరం పాటించాలని ఎమ్మెల్యే సూచించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details