ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 4, 2020, 11:27 AM IST

ETV Bharat / city

శ్రీవారి సేవలో ప్రముఖులు

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వారికి తితిదే అధికారులు స్వాగతం పలికారు.

vip's at tirumala temple
vip's at tirumala temple

శ్రీవారి సేవలో మంత్రి పేర్ని నాని, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సతీమణి ఉషా, కుమార్తె దీపా వెంకట్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న ప్రముఖులకు తితిదే అధికారులు స్వాగతం పలికి.. ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

శ్రీవారి సేవలో ప్రముఖులు

ABOUT THE AUTHOR

...view details