ఆంధ్రప్రదేశ్

andhra pradesh

యాదాద్రి నారసింహుని కళ్యాణానికి తితిదే పట్టు వస్త్రాలు

తెలంగాణలో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలను వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. స్వామివారి కళ్యాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు పట్టు వస్త్రాలు సమర్పించారు.

By

Published : Mar 22, 2021, 3:27 PM IST

Published : Mar 22, 2021, 3:27 PM IST

ttd clothes to yadadri narasimha swamy
ttd clothes to yadadri narasimha swamy

తెలంగాణలో ప్రముఖ పుణ్య క్షేత్రంగా వెలుగొందుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహుని వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

ఉత్సవంలో భాగంగా స్వామి, అమ్మవార్లకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు... ఆలయ ఈవో గీతా రెడ్డికి పట్టు వస్త్రాలు అందించారు. ఆ వస్త్రాలకు అష్టోత్తర మండపం వద్ద శాస్త్రోక్తంగా అర్చకులు పూజలు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details