సీఎం జగన్తో తితిదే పాలకమండలి ఛైర్మన్, ఈవో భేటీ
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు.. సీఎంకు ఆహ్వానం - ముఖ్యమంత్రి జగన్
ముఖ్యమంత్రి జగన్తో తితిదే పాలకమండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్కుమార్ సింఘాల్ భేటీ అయ్యారు. ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్న తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు జగన్ను ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రికను అందచేశారు. తిరుమల సంప్రదాయం ప్రకారం మొదటి రోజున సీఎం జగన్ స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.
![శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు.. సీఎంకు ఆహ్వానం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4506668-914-4506668-1569043105890.jpg)
ttd
.