ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శ్రీవారి రథం లాగిన త్రివిక్రమ్ దంపతులు - tirumala

తిరుమల శ్రీవారిని సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శించుకున్నారు. సతీసమేతంగా స్వర్ణ రథోత్సవంలో పాల్గొని... తేరు పగ్గాలు లాగారు.

శ్రీవారి సేవలో మాటల మంత్రికుడు

By

Published : Apr 18, 2019, 11:43 AM IST

శ్రీవారి సేవలో మాటల మంత్రికుడు

తిరుమల శ్రీవారిని దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. వసంతోత్సవాలలో భాగంగా నిర్వహించిన స్వర్ణ రథోత్సవంలో సతీ సమేతంగా పాల్గొన్నారు. గొవిందనామస్మరణలు చేస్తూ తేరుపగ్గాలను లాగారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details