ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎండల వేడికి సాధారణంగా తిరుమల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు.   నిన్న 74 వేల 770 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.55 కోట్లు.

By

Published : May 10, 2019, 9:33 AM IST

Updated : May 10, 2019, 10:17 AM IST

ఎండల వేడికి సాధారణంగా తిరుమల రద్దీ

ఎండల తీవ్రతతో తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. స్వామివారి సాధారణ సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు 5 గంటల్లో శ్రీవారిని దర్శించుకుంటున్నారు. నిన్న 74 వేల 770 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.55 కోట్లు.

ఎండల వేడికి సాధారణంగా తిరుమల రద్దీ
Last Updated : May 10, 2019, 10:17 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details