తిరుపతి ఆస్పత్రిలో.. కరోనా సోకిన గర్భిణికి వైద్యులు ప్రసవం చేశారు. ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఇద్దరి ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు.
కరోనా సోకిన గర్భిణికి ప్రసవం.. మగబిడ్డ జననం - corona pregnant lady news in tirupathi
కరోనా సోకిన గర్భిణి.. తిరుపతిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

మగబిడ్డకు జన్మనిచ్చిన కరోనా పాజిటివ్ మహిళ