ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శ్రీవారి సేవలో పాల్గొన్న తమిళనాడు మంత్రి - శ్రీవారిని దర్శించుకున్న తమిళనాడు మంత్రి

తమిళనాడు మంత్రి కేఎన్ నెహ్రూ తిరుమల స్వామివారి సేవలో పాల్గొన్నారు. మూలమూర్తి దర్శన అనంతరం ఆలయ అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు.

tamilnadu minister n. nehru visit tirumala
tamilnadu minister n. nehru visit tirumala

By

Published : May 13, 2021, 9:56 AM IST

తిరుమల శ్రీవారిని తమిళనాడు మంత్రి కే. ఎన్ నెహ్రూ దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా స్వామివారి ఆశీస్సులు పొందారు. మూలమూర్తి దర్శన అనంతరం ఆలయ అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details