ఇదీ చదవండి:
తిరుమలలో సుందరకాండ అఖండ పారాయణం - తిరుమల తాజా వార్తలు
కరోనా మహమ్మారి నుంచి విముక్తి కల్పించాలని వేంకటేశ్వర స్వామిని కోరుతూ తిరుమలలోని ధర్మగిరి వేదపాఠశాలలో సుందరకాండ అఖండ పారాయణ పఠనం చేపట్టారు. ఈ రోజు రాత్రి 10 గంటల వరకు ఈ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగనుంది.
![తిరుమలలో సుందరకాండ అఖండ పారాయణం tirumala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-08:21:52:1622429512-ti-3105newsroom-1622429493-288.jpg)
tirumala