పుష్కరిణిలో శ్రీవారు
నేత్ర పర్వం.. శ్రీవారి తెప్పోత్సవం - శ్రీవారి తెప్పోత్సవం
తిరుమలలో శ్రీవారి తెప్పోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీవారు తిరుమాఢవీధుల్లో విహరించారు. అనంతరం.. శాస్త్రోక్తంగా తెప్పోత్సవాన్ని జరిపారు.

పుష్కరిణిలో శ్రీవారు