ఆధ్యాత్మిక నగరి తిరుపతిని అభివృద్ధి చేయటమే ధ్యేయంగా పనిచేస్తామని తిరుపతి కార్పొరేషన్ నూతన మేయర్ శిరీష అన్నారు. నగరపాలక సంస్థ తొలి మేయర్గా బాధ్యతలు స్వీకరించిన శిరీష.. అధికార దస్త్రాలపై తొలి సంతకం చేశారు. అంతకుముందు జరిగిన పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ పీఎస్ గిరీషా పాల్గొన్నారు. ఈ సందర్బంగా శిరీషకు శుభాకాంక్షలు చెప్పారు.
ఆధ్యాత్మిక నగరి తిరుపతి అభివృద్ధి కృషి చేస్తాం: మేయర్ శిరీష - తిరుపతి తాజా వార్తలు
తిరుపతి నగరపాలక సంస్థ మేయర్గా శిరీష పదవీ బాధ్యతలు స్వీకరించారు. తిరుపతి నగర అభివృద్ధికి కృషి చేస్తామని ఆమె అన్నారు.
![ఆధ్యాత్మిక నగరి తిరుపతి అభివృద్ధి కృషి చేస్తాం: మేయర్ శిరీష Tirupati corporation mayor shirisha](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11136260-204-11136260-1616566973144.jpg)
తిరుపతి కార్పొరేషన్ మేయర్ శిరీష