ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 2, 2021, 3:38 PM IST

ETV Bharat / city

'ప్రత్యేక హోదా తీసుకురావటంలో వైకాపా విఫలమైంది'

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం లోక్​సభలో వైకాపా ఎంపీలు ఇప్పటివరకు గళం విప్పకపోవడం దారుణమని.. శాప్ మాజీ చైర్మన్ పి.ఆర్ మోహన్ విమర్శించారు. పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తానన్న కేంద్ర ప్రభుత్వం.. ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడంలో వెనకడుగు వేసిందని అన్నారు.

sap ex chairman p.r.mohan
శాప్ మాజీ చైర్మన్ పి.ఆర్ మోహన్

రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో.. వైకాపా పూర్తిస్థాయిలో విఫలమైందని శాప్ మాజీ చైర్మన్ పి.ఆర్. మోహన్ విమర్శించారు. పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తానన్న కేంద్ర ప్రభుత్వం.. ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడంలో వెనకడుగు వేసిందని అన్నారు. ప్రత్యేక హోదా కోసం.. లోక్​సభలో వైకాపా ఎంపీలు ఇప్పటివరకు గళం విప్పకపోవడం దారుణమన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వని భాజపా.. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తుందని ప్రశ్నించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details