ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

PV Sindhu: శ్రీవారి దర్శనార్థం.. తిరుమలకు చేరుకున్న పీవీ సింధు - తిరుమలలో పీవీ సింధు

శ్రీవారి దర్శనార్థం బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు గురువారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి నగర్​లోని శ్రీకృష్ణ అతిథి గృహంకు చేరుకున్న సింధుకు తితిదే ఆధికారులు స్వాగతం పలికారు.

PV Sindhu
PV Sindhu

By

Published : Aug 13, 2021, 12:35 AM IST

శ్రీవారి దర్శనార్థం బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు తిరుమలకు చేరుకున్నారు. గురువారం రాత్రి పద్మావతి నగర్​లోని శ్రీకృష్ణ అతిథి గృహంకు చేరుకున్న సింధుకు తితిదే ఆధికారులు స్వాగతం పలికారు. నేడు ఉదయం వీఐపీ ప్రారంభదర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొననున్నారు. టోక్యో ఒలింపిక్స్​లో కాంస్యం సాధించిన సింధు స్వామివారి ఆశీస్సుల కోసం తిరుమలకు కొండకు చేరుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details