ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఈ 24న తిరుమలకు రాష్ట్రపతి రామ్​నాథ్ - తిరుమల వార్తలు

రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్... ఈ నెల 24 తిరుమలకు రానున్నారు. తిరుచానూరు అమ్మవారిని, తిరుమల శ్రీవారిని కోవింద్ దర్శించుకోనున్నారు. రాష్ట్రపతితో కలిసి సీఎం జగన్​ తిరుమలలో పర్యటించనున్నారు.

President ramnath kovind
President ramnath kovind

By

Published : Nov 16, 2020, 7:56 PM IST

రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ ఈ నెల 24న తిరుమలకు రానున్నారు. అదే రోజున శ్రీవారిని దర్శించుకుని, అనంతరం తిరుచానూరు వెళ్లి పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. రాష్ట్రపతి తిరుమల పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొననున్నారు.

రాష్ట్రపతి పర్యటన సందర్భంగా అధికారులు ముందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నారు. దర్శనాల అనంతరం నేరుగా రేణిగుంట చేరుకోనున్న రామ్​నాథ్ కోవింద్ అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీ వెళ్లనున్నారు.

ABOUT THE AUTHOR

...view details