ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైకుంఠనాథుని సేవలో రాజకీయ ప్రముఖులు - tirumala latest news

తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ నేతలు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో.. స్వామి సేవలో పాల్గొని అర్చకులతో ఆశీర్వచనాలు పొందారు.

tirupathi
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వీఐపీలు

By

Published : Apr 19, 2021, 9:31 AM IST

తిరుమల శ్రీవారిని రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో గుంటూర జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, తెదేపా ఎమ్మెల్సీ బీటీ నాయుడు, తమిళనాడు మంత్రి రాజేంద్ర బాలాజీ.. స్వామి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో.. ఆలయ అర్చకులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలను, ఆశీర్వచనాలను అందజేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details