తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో వైకాపా మెజారిటీ 3 లక్షలు దాటుతుందని ఆ పార్టీ ముఖ్యనేత, తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. తిరుపతి లోక్సభ పరిధిలో 66 శాతం ఓట్లు సాధించామని వివరించారు. కరోనా వ్యాప్తి వల్ల వైకాపా మెజారిటీ తగ్గిందని పేర్కొన్నారు. వైకాపా ప్రధాన ప్రత్యర్థి తెదేపానే అని చెప్పారు.
కరోనా వ్యాప్తి వల్ల మా మెజారిటీ తగ్గింది: వై.వి.సుబ్బారెడ్డి - AP News
తిరుపతిలో వైకాపా మెజారిటీ 3 లక్షలు దాటుతుందని ఆ పార్టీ ముఖ్యనేత వై.వి.సుబ్బారెడ్డి పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి వల్ల తమ మెజారిటీ తగ్గిందని వ్యాఖ్యానించారు.

వై.వి.సుబ్బారెడ్డి